Latest News
యూపీఐ పేమెంట్స్లో మనమే టాప్
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.
డిప్యూటీ నా… హోమా..? జనసేనాని పదవి పై జోరందుకున్న ప్రచారం..
డిప్యూటీ నా… హోమా..? జనసేనాని పదవి పై జోరందుకున్న ప్రచారం..
పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన...
ముఖాన్ని కప్పేది ఏదైనా… అది మహిళలకు అవరోధమే అంటున్న జావేద్ అక్తర్‘
ముఖాన్ని కప్పేది ఏదైనా… అది మహిళలకు అవరోధమే అంటున్న జావేద్ అక్తర్‘
“బుర్ఖా, ఘూంఘట్… రెండింటినీ నిషేధించాల్సిందే’’ అంటూ ప్రముఖ కవి, గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర...
పదేళ్ల ‘మనం’
పదేళ్ల ‘మనం’
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ల క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనం'(MANAM) మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన...
ఏపీ హింస పై రంగంలోకి సిట్
ఏపీ హింస పై రంగంలోకి సిట్
సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు పూనుకుంటే మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీవ్...
‘లవ్ మీ’ ఆడియెన్స్కి నచ్చుతుందంటున్న దిల్ రాజు
‘లవ్ మీ’ ఆడియెన్స్కి నచ్చుతుందంటున్న దిల్ రాజు
యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాణం...
థియేటర్ల బంద్ తో సంభందంలేదన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
థియేటర్ల బంద్ తో సంభందంలేదన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం...
ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ పై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్
ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ పై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్
ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు.. మరికొద్ది...